Exclusive

Publication

Byline

352 వంతెనల నిర్మాణానికి రూ.1432 కోట్లు అవసరం, వర్షాకాలం తర్వాత రోడ్లకు మరమ్మతులు : మంత్రి బీసీ జనార్ధన్

భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఆంధ్రప్రదేశ్‌లో శిథిలావస్థకు చేరిన 352 వంతెనల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని, ఇందుకు రూ.1432 కోట్లు కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వంతెనలు... Read More


సీఆర్‌పీఎఫ్‌కు 200 సీఎస్ఆర్-338 రైఫిల్స్ సరఫరా చేయనున్న ఐకామ్-కారకాల్

భారతదేశం, సెప్టెంబర్ 23 -- కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు, హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐ... Read More


అతడు ద్రోహి.. ఆయుధాలు అప్పగించాలి : మల్లోజుల వేణుగోపాల్‌కు మావోయిస్టు కేంద్ర కమిటీ హెచ్చరిక

భారతదేశం, సెప్టెంబర్ 23 -- మావోయిస్ట్ సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. మల్లోజుల ఆయుధాలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇటీవల సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ... Read More


ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు సెప్టెంబర్ 25న నియామక పత్రాలు అందజేత!

భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఏపీ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. ఈ నెల 25న ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకుంటారు. అమరావతి ఈ మేరకు కార్యక్రమం నిర్... Read More


హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల కోసం 450 ప్రదేశాలలో జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు

భారతదేశం, సెప్టెంబర్ 22 -- చిత్తూ చిత్తూల బొమ్మ..శివుడీ ముద్దుల గుమ్మా అంటూ ఎంగిలి పూల బతుకమ్మ రోజు మహిళలు ఆడి పాడారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా మెుదలు అయ్యాయి. హైదరాబాద్‌లోనూ ఏర్పాట్లు ... Read More


ఇంద్రకీలాద్రిలో నవరాత్రి ఉత్సవాలకు అత్యాధునిక సాంకేతికత.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు!

భారతదేశం, సెప్టెంబర్ 22 -- విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా నవరాత్రి వేడుకల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐతో పనిచేసే కెమెరాలు, డ్రోన్లు, పిల్లల కోసం ఆర్ఎఫ్‌ఐడీ రిస్ట్‌... Read More


హైదరాబాద్‌లో జోరు వాన.. ఈ రాత్రి కూడా తెలంగాణలో వర్షాలు.. ఏపీలో పరిస్థితి ఇలా!

భారతదేశం, సెప్టెంబర్ 22 -- తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరికొన్ని గంటలు వర్షాలు భారీగా కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యపేట, వ... Read More


ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు : మంత్రి గొట్టిపాటి

భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఎన్టీటీపీఎస్(నార్ల తాతారావు థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం) నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఎన్టీ... Read More


బ‌తుక‌మ్మకుంట వ‌ద్ద బ‌తుక‌మ్మ సంబ‌రాల‌కు వేళాయే.. 25న గ్రాండ్ ఓపెనింగ్‌!

భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఒకప్పుడు బ‌తుక‌మ్మ పండుగ‌ను బ‌తుక‌మ్మకుంట వ‌ద్ద ఉత్సాహంగా జ‌రుపుకొనేవారు. ప్రకృతితో మమేకమై పూల పండుగ‌ను ఎంతో ఘనంగా నిర్వహించేవారు. పసుపుతో చేసిన గౌరమ్మ, రంగురంగుల పూలతో అలంక... Read More


టీటీడీ పరకామణి వ్యవహారంపై సిట్.., మూడు నెలల్లో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ : నారా లోకేశ్

భారతదేశం, సెప్టెంబర్ 22 -- పరకామణిలో చోరీ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో తప్పు జరిగిందని నిరూపిస్తే తల నరుక్క... Read More